Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: భట్టి

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:25 IST)
కరోనా, సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​సీఆర్​లతోపాటు బడ్జెట్​ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై సీఎల్పీలో సుదీర్ఘంగా చర్చిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తెలంగాణలోకి కరోనా ప్రవేశించిందన్నారు. రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. వైద్యారోగ్య అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు.

బడ్జెట్ కేటాయింపులు ప్రాధాన్య రంగాల ఆధారంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు అధికంగా ఉండాలన్నారు.

బడ్జెట్ కేటాయింపులతో పాటు వాటిని మంజూరు చేసి ఖర్చు చేసినప్పుడే ఆశించిన ఫలితం వస్తుందని పేర్కొంది. సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీలపై సుదీర్ఘంగా చర్చిస్తామని భట్టి అన్నారు.

ఎన్​పీఆర్ కోసం రూపొందించిన సర్వే ఫారంలో పొందుపరిచిన వివాదాస్పద అంశాలను తొలగిస్తూ ప్రత్యేకంగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments