Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ చిన్నారి అత్యాచార ఘటనపై కోమటిరెడ్డి ఆగ్రహం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:50 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు.. మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
చిన్నారిపై దారుణానికి ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేని చదువుపై ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు శ్రద్ధ చూపకపోపవడంతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన కూడా అందులో భాగమేనన్నారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనమన్నారు. ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ నిందితుడి ఆచూకీ తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments