ఆరేళ్ళ చిన్నారి అత్యాచార ఘటనపై కోమటిరెడ్డి ఆగ్రహం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:50 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు.. మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
చిన్నారిపై దారుణానికి ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేని చదువుపై ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు శ్రద్ధ చూపకపోపవడంతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన కూడా అందులో భాగమేనన్నారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనమన్నారు. ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ నిందితుడి ఆచూకీ తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments