Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా అఖిల ప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (18:36 IST)
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్ లో ఉంటున్న అఖిల ప్రియ రేపు జైల్ నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
 
అయితే భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని మాత్రం కోర్టు కొట్టేసింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ప్రధాన నిందితురాలు అని పోలీసులుతేల్చేశారు. మొత్తం ప్లాన్ చేయడం నుండి దానిని అమలు పరిచే దాకా ఆమె అన్ని విషయాల్లోనూ ఇన్ వాల్వ్ అయినట్టు హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments