Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా అఖిల ప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (18:36 IST)
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్ లో ఉంటున్న అఖిల ప్రియ రేపు జైల్ నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
 
అయితే భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని మాత్రం కోర్టు కొట్టేసింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ప్రధాన నిందితురాలు అని పోలీసులుతేల్చేశారు. మొత్తం ప్లాన్ చేయడం నుండి దానిని అమలు పరిచే దాకా ఆమె అన్ని విషయాల్లోనూ ఇన్ వాల్వ్ అయినట్టు హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments