Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 350 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు: అనిత

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (17:52 IST)
జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వంగలపూడి అనిత. కడప జిల్లా ప్రొద్దుటూరులో లావణ్యపై సునీల్ అనే ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి ఇదొక్క నిదర్శనం చాలు.
 
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 350 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయి. మహిళలకు రక్షణ కరువైంది. మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు.
 
దిశ దశ లేని చట్టం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ప్రేమోన్మద దాడులు కనిపించడం లేదా? మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే రోజురోజుకు మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నా అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటూ ప్రశ్నించారు అనిత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments