Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హైకోర్టుకు కొత్తా 12 మంది న్యాయమూర్తులు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (14:27 IST)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురు, న్యాయాధికారుల నుంచి ఐదుగురి పేర్లను జడ్జీలుగా కొలీజియం ప్రతిపాదించింది. 
 
న్యాయవాదులుగా కాసోజు సురేందర్, చాడా విజయ్ భాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫియుల్లా బేగ్, నాచరాజు శ్రవణ్ కుమార్ వెంకట్‌ల పేర్లు ఉన్నాయి. 
 
అలాగే న్యాయవాదులుగా ఉన్న వారిలో జి.అనుపమ చక్రవర్తి, ఎంజి.ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డి.నాగార్జున పేర్లను కొలీజియం సిఫార్సు చేసిన వారిలో ఉన్నారు. ఈ పేర్లన రాష్ట్రపతికి పంపించగా ఆయన పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments