Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు డ్రగ్స్ దందాపై కీలక భేటీ : దిశా నిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (09:53 IST)
తెలంగాణా రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దే చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంబిగించారు. ఇందులోభాగంగా, మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. 
 
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర అధికారులు పాల్గొని డ్రగ్స్‌ పెడ్లర్లు, వినియోగాన్ని అరికట్టాలని పోలీసు, ఎక్సైజ్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
 
మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులను హోదాతో నిమిత్తం లేకుండా శిక్షించాలని గతంలో సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ చర్యల అమలుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments