Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధాన్యం కొనుగోలుపై భవిష్యత్ కార్యాచరణః కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (14:06 IST)
టీఆర్ఎస్ ఎంపీలు బుధ, గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌‍లో పరిణామాలపై ఎంపీలు సీఎం కేసీఆర్‌కు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఈ సమావేశంలోనే ధాన్యం కొనుగోలు అంశంపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. 
 
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినా పార్లమెంట్ బయట నిరసన తెలియజేసే విషయమై సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు సిద్ధం అవుతున్నారు.
 
కాగా.. ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ లోక్‌సభ, రాజ్యసభల్లో స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేస్తూ కేంద్రానికి నిరసన టీఆర్ఎస్ ఎంపీలు తెలియజేశారు. 
 
ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని పలుమార్లు వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చారు. తమ మాట వినట్లేదంటూ పార్లమెంటును కూడా టీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ చర్యతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments