Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ తెలుగు మహాసభలు : గురువుకి కేసీఆర్ పాదాభివందనం

హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (20:48 IST)
హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. తర్వాత జాతీయ గీతాలాపనతో సభలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విశిష్ట అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పాల్గొన్నారు. 
 
సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి తదితరులను వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌ మొదటగా తనకు విద్యనేర్పిన గురువు బ్రహ్మ శ్రీ మృత్యుంజయ శర్మకు తొలుత నుదుట కుంకుమ బొట్టు పెట్టి, ఆ తర్వాత శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అనంతరం ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు.
 
<iframe width="654" height="380" src="https://www.youtube.com/embed/HOrYNwgDaa8" frameborder="0" gesture="media" allow="encrypted-media" allowfullscreen></iframe>
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments