Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు బొమ్మెర వెంకటేశం మరణం

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:12 IST)
కరోనాతో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు బొమ్మెర వెంకటేశం మరణించారు. కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని వాసవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అతని ఆరోగ్యం విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
 
బొమ్మెర వెంకటేశం స్వస్థలం సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం చెర్యాపూర్. వెంకటేశంకు భార్య విజయ, నలుగురు కొడుకులు నాగభూషణం, శ్రీనివాస్, రాజేందర్, ప్రసాద్ ఉన్నారు. వెంకటేశం రైస్ మిల్ అసోషియేషన్ సెక్రటరీగా, చల్లాపూర్ గ్రామ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా, రేకుల మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా పని చేశారు.
 
ఆయన కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. కాళేశ్వర దేవస్థానం చైర్మన్‌గా రెండు పర్యాయాలుగా కొనసాగారు. వెంకటేశం మృతి పట్ల ఆలయ ఈవో మారుతి, అర్చకులు, ఉద్యోగస్తులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments