Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతి MDపై కేసు నమోదు: కారణం ఏంటంటే?

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (09:49 IST)
MD Radhakrishna
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐడీ సోదాల్లో భాగంగా వారి విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రాధాకృష్ణ మరికొందరితో పాటు అక్కడికి చేరుకుని తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ పేర్కొంది. 
 
సీఐడీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ఆఫీసులో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీలోని 353, 341, 186, 120బీ రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. తదుపరి విచారణ కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఈ కేసును బదలాయించాలని తెలంగాణ పోలీసులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments