Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం.. ఇంజక్షన్లు వికటించి ఇద్దరు చిన్నారుల మృతి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (13:11 IST)
హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లు, నర్సులు ఇంజక్షన్లు చేయకుండా ఆయాలు ఆ ఇంజక్షన్లను వేయడం వల్లే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజ‌క్ష‌న్ ఇచ్చిన క్ష‌ణాల్లో చ‌నిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ముక్కు ప‌చ్చ‌లార‌ని ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయేందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకా చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. ఆసుప‌త్రి సిబ్బంది అలెర్ట్ అయింది. ఈ విష‌యంపై నిలోఫ‌ర్ వైద్యులు స్పందించారు. ఆసుప‌త్రికి తీసుకొచ్చే స‌మ‌యానికే చిన్నారుల ఆరోగ్యం విష‌మించింద‌ని చెప్పారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments