Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం.. ఇంజక్షన్లు వికటించి ఇద్దరు చిన్నారుల మృతి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (13:11 IST)
హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లు, నర్సులు ఇంజక్షన్లు చేయకుండా ఆయాలు ఆ ఇంజక్షన్లను వేయడం వల్లే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజ‌క్ష‌న్ ఇచ్చిన క్ష‌ణాల్లో చ‌నిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ముక్కు ప‌చ్చ‌లార‌ని ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయేందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకా చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. ఆసుప‌త్రి సిబ్బంది అలెర్ట్ అయింది. ఈ విష‌యంపై నిలోఫ‌ర్ వైద్యులు స్పందించారు. ఆసుప‌త్రికి తీసుకొచ్చే స‌మ‌యానికే చిన్నారుల ఆరోగ్యం విష‌మించింద‌ని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments