Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం : ఆ అంశంపైనే కీలక చర్చ!

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అదే రోజు ఉదయం ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ఇందులో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం బుధవారం జరుగనుంది. 
 
ఇందులో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పొలిట్‌బ్యూరో సభ్యులు సమీక్ష చేయనున్నారు. అలాగే, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా సభ్యులు అసభ్య ప్రవర్తనతో తీవ్రంగా కలత చెందిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సభలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేసి సభ నుంచి వెళ్ళిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments