Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాచారాంలో చిరుతపులి కలకలం...

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (11:01 IST)
రంగారెడ్డి జిల్లా యాచారంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు కలకలం రేగింది. మండలంలోని పిల్లిపల్లి శివారు ప్రాంతంలో ఉన్న పొలంలో ఆవుదూడను చంపి ఆరగించింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
వారం రోజుల క్రితం మండలంలోని నానక్ నగర్‌లో చిరుతపులి సంపరించింది. ఈ నెల 8వ తేదీన మేకల మందపై దాడిచేసి ఓ మేకను చంపేసింది. అలాగే, గత యేడాది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జిలాపురంలో అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో ఓ చిరుతపులి చిక్కుకుంది. దీన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకుని జూకు తరలించారు. ఇపుడు యాచారాంలో మరో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments