Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా రవాణా వ్యవస్థలో మార్పులు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (22:56 IST)
కరోనా మహామ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇస్తున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ, మెట్రో వంటి రవాణా సేవలు లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో నష్టపోయాయి. దీంతో త్వరలోనే ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తుంది. రవాణా వ్యవస్థను పునరుద్దరించినట్లయితే ఇకపై సిటీ బస్సుల్లో స్టాండిగ్‌ జర్నికి చెక్‌ పెట్టే యోచనలో అధికారులు ఉన్నారు.

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి కావున ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతినివ్వనున్నారు. ఇక మెట్రోలో 900 మంది ప్రయాణించే వీలుండగా.. ఇకపై కొద్దిమందితోనే రైళ్లను నడపాలని భావిస్తున్నారు.

ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా తెలుపు రంగు సర్కిళ్లు ఏర్పాటు చేయాలని, స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులకు మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments