Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కానిస్టేబుల్ మృతి

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (12:14 IST)
సికింద్రాబాద్‌లోని జిమ్‌లో విశాల్ అనే 24 ఏళ్ల కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ మరణించాడు. వ్యాయామం చేస్తూ.. 24 ఏళ్ల కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధ్రువీకరించారు. 
 
వ్యాయామం చేస్తూ జిమ్ ఫ్లోర్‌లో కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఈ తతంగమంతా జిమ్‌లోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
మోండా మార్కెట్ ప్రాంతంలోని ఘాన్సీ బజార్‌లో నివాసం ఉంటూ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విశాల్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 
 
సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఉన్న జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments