Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి వాహనం నడుపుతున్న 42 మందిపై కేసులు

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:17 IST)
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలలో నిన్న అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపుతున్న 42 మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న పలువురి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి వివిధ ప్రాంతాలలో రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 42 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు.

20 కార్లు, 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు మహిళలు ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments