Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (18:16 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రాజా సింగ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసునమోదు చేశారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అదీకూడా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలపై హైదరాబాద్ కంచన్ బాగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
రాజాసింగ్ ఓ వీడియోలో సూఫీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సూఫీ ప్రతినిధి బృందం పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. దీంతో ఘోషామహల్ అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments