తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (18:16 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రాజా సింగ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసునమోదు చేశారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అదీకూడా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గా సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలపై హైదరాబాద్ కంచన్ బాగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
రాజాసింగ్ ఓ వీడియోలో సూఫీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సూఫీ ప్రతినిధి బృందం పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. దీంతో ఘోషామహల్ అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments