Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగంగా లారీని ఢీకొట్టిన కారు: మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే మృతి

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:19 IST)
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూకట్ పల్లికి చెందిన మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే.. గోవా నుంచి తన స్నేహితులతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిహారిక కారులో బయలుదేరింది. కారును ఆమే స్వయంగా నడుపుతోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తా 65 నంబర్ జాతీయ రహదారి పక్కనే ఆగి వున్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీనితో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.
 
నిహారిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం కారు శకలాల్లో ఇరుక్కుపోయింది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments