కల్నల్‌ సంతోష్‌కుమార్‌కు కాంస్య విగ్రహం..ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (16:31 IST)
లఢక్‌ ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌కుమార్‌ కు సూర్యాపేటలోని ఓ కూడలిలో కల్నల్‌ సంతోష్‌కుమార్‌ కాంస్యవిగ్రహం ఏర్పాటుచేస్తామని తెలంగాణా మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు.

సంతోష్‌కుమార్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. సూర్యాపేట కేసారంలోని సంతోష్‌ వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. ప్రజలందరూ సంతోష్‌కుమార్‌ మృతదేహంపై పూలు జల్లుతూ శ్రద్ధాంజలి ఘటించారు.

దహన సంస్కారాలు ముగిసిన అనంతరం తెలంగాణా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్‌కుమార్‌ పేరు పెడతామన్నారు.

అంత్యక్రియలు జరిగిన చోట సంతోషకుమార్‌ స్మారక స్థూపం నిర్మిస్తామని చెప్పారు. సంతోష్‌కుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన సతీమణికి ఉద్యోగం ఇస్తానని ఇప్పటికే సిఎం కేసిఆర్‌ హామీ ఇచ్చారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments