కల్నల్‌ సంతోష్‌కుమార్‌కు కాంస్య విగ్రహం..ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (16:31 IST)
లఢక్‌ ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌కుమార్‌ కు సూర్యాపేటలోని ఓ కూడలిలో కల్నల్‌ సంతోష్‌కుమార్‌ కాంస్యవిగ్రహం ఏర్పాటుచేస్తామని తెలంగాణా మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు.

సంతోష్‌కుమార్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. సూర్యాపేట కేసారంలోని సంతోష్‌ వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. ప్రజలందరూ సంతోష్‌కుమార్‌ మృతదేహంపై పూలు జల్లుతూ శ్రద్ధాంజలి ఘటించారు.

దహన సంస్కారాలు ముగిసిన అనంతరం తెలంగాణా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్‌కుమార్‌ పేరు పెడతామన్నారు.

అంత్యక్రియలు జరిగిన చోట సంతోషకుమార్‌ స్మారక స్థూపం నిర్మిస్తామని చెప్పారు. సంతోష్‌కుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన సతీమణికి ఉద్యోగం ఇస్తానని ఇప్పటికే సిఎం కేసిఆర్‌ హామీ ఇచ్చారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments