Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గతం మర్చిపోయావా?: రాజాసింగ్ కౌంటర్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (16:20 IST)
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరుగుతూ వుంటుంది. తాజాగా గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి కేటీఆర్‌కు కౌంటరేశారు.
 
ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్ గతం మర్చిపోయావా? అసెంబ్లీ సమావేశాలకు రాకుండా మా ముగ్గురు ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు కదా. ఎంపీల సస్పెన్షన్ గురించి ట్వీట్ చేసే అధికారమే నీకు లేదు. ఓటీటీలో ఏమి చూడాలని అడుగుతున్నావు కదా? కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడు. మోదీ, అటల్ బిహారీ వాజపేయి చరిత్ర చదువు. నాస్తికుడి నుంచి ఆస్తికుడవు అవుతావు అన్నారు రాజా సింగ్.
 
అంతకుముందు రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్‌‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments