Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే రాజసింగ్‌కు అవమానం.. పిలిచి గేటు వద్దే ఆపేశారు..

Webdunia
శనివారం, 6 మే 2023 (17:09 IST)
గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్‌కు అవమానం జరిగింది. తెలంగాణ కొత్త సచివాలయం గేటు వద్ద ఆయనను ఆపారు. ఆపై లోనికి పంపలేదు. దీంతో తనను పిలిచి అవమానించారుని రాజాసింగ్ కోపంతో ఊగిపోయారు. మంత్రి తలసాని తనను పిలిచి మరీ అవమానించారని రాజాసింగ్ వాపోయారు. 
 
సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ వుందని తలసాని పిలిస్తే సచివాలయానికి వచ్చానని అయితే తనను గేట్ వద్దనే ఆపేశారని చెప్పుకొచ్చారు. 
 
ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవడం సిగ్గు చేటని రాజాసింగ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments