Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సినీ నటి ఖుష్బూ

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (10:53 IST)
భారతీయ జనతా పార్టీ మహిళా నేత, సినీ నటి ఖుష్బూ హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్ సమీపంలోని ప్రముఖ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. భాగ్యనగరి వేదికగా మూడు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. 
 
ప్రస్తుతం ఈమె బీజేపీ తరుపున ఛార్మినార్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె బుధవారమే భాగ్యనగరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 
 
మరోవైుపు, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు, కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు నగరానికి వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తూ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments