Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం.. మరో కొత్త ట్విస్ట్.. ఏంటది?

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (14:13 IST)
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. 
 
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు ముందే గుర్తించారు. కానీ ఈ వ్యవహారంలో ప్రవీణ్, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం ఉన్నతాధికారులకు చెప్తురామేనని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్‌లను ప్రలోభ పెట్టారు.  
 
కాగా షమీమ్, రమేష్‌ల నుండే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు, సైదాబాద్‌కు చెందిన సురేష్‌కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు ఐదు రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనితో బుధవారం చంచల్ గూడ జైలు నుండి ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments