Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం.. మరో కొత్త ట్విస్ట్.. ఏంటది?

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (14:13 IST)
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ నెలకొంది. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. 
 
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు ముందే గుర్తించారు. కానీ ఈ వ్యవహారంలో ప్రవీణ్, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం ఉన్నతాధికారులకు చెప్తురామేనని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్‌లను ప్రలోభ పెట్టారు.  
 
కాగా షమీమ్, రమేష్‌ల నుండే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు, సైదాబాద్‌కు చెందిన సురేష్‌కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు ఐదు రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనితో బుధవారం చంచల్ గూడ జైలు నుండి ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments