Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం: 40మంది వలస జీవులు మృతి

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (14:01 IST)
మెక్సికో నేషనల్‌ మైగ్రేషన్‌ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 40 మంది వలసజీవులు మృత్యువాత పడ్డారు. అమెరికా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో అనేక మంది క్షతగాత్రులయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో శిబిరంలో మంటలు అంటుకున్నాయి. 
 
ప్రమాదం జరిగే సమయానికి దక్షిణ, సెంట్రల్‌ అమెరికాకి చెందిన మొత్తం 68 మంది శిబిరంలో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. వలసదారుల శిబిరంలో ప్రమాదం జరిగిన వెంటనే భారీగా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments