Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాక్.. ఏంటది?

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (12:46 IST)
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాకిచ్చింది. ఇప్పటికే మెట్రో ప్రయాణ ఛార్జీల్లో ఎల్ అండ్ టీ సంస్థ కోత విధించింది. తాజాగా మెట్రో స్టేషన్‌లలో టాయిలెట్స్‌కు కూడా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. 
 
ఇప్పటివరకు స్టేషన్లలో వుండే పబ్లిక్ టాయిలెట్స్‌కు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇకపై వాటికి కూడా ఛార్జీలు వసూలు చేయాలని ఎల అండ్ టీ నిర్ణయించింది. 
 
రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని అన్నీ మెట్రో స్టేషన్లలోని టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి... వాటిని ఉపయోగించుకునే ప్రయాణీకుల వద్ద ఛార్జీలు వసూలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments