తెలంగాణాలో సాగుతున్న జోడో యాత్ర.. పోటెత్తిన ప్రజలు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (09:51 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముమ్మరంగా సాగుతోంది. సోమవారానికి ఈ యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఈ యాత్రకు తెలంగాణ ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. సోమవారం ఏకంగా 28 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర కొనసాగనుంది. 
 
షాద్ నగర్ నుంచి ముచ్చింతల్ దగ్గర పెద్ద షాపూర్ వరకు ఈ యాత్రను నిర్వహిస్తారు. కొత్తూరులో మధ్యాహ్న భోజన విరామం ఇస్తారు. సాయంత్రం 7 గంటల వరకు ముచ్చింతల్ దగ్గర రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ జరుగుతుంది. 
 
రాత్రికి శంషాబాద్ శివారు తండుపల్లి దగ్గర బస చేస్తారు. కాగా, రాహుల్ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై 54వ రోజుకు చేరుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments