Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటితో ముగియనున్న 'భారత్ జోడో యాత్ర'

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (13:27 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడా యాత్ర సాఫీగా సాగిపోతోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం తెలంగాణాలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఇది సోమవారంతో తెంలగాణాలో ముగియనుంది. గత నెల 23వ తేదీన కర్నాటక రాష్ట్రం నుంచి తెలంగాణాలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్ర నవంబరు 7వ తేదీతో తెలంగాణాలో ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. సభ అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. 
 
తెలంగాణాలో మేనూరు ద్దే పాదయాత్ర ముగుస్తుంది. దీంతో టీపీసీసీ కమిటీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుంది. సుమారు లక్ష మందికిపైగా జనాలతో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీకి వీడ్కోలు పలకాలని టీపీసీసీ భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments