Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటితో ముగియనున్న 'భారత్ జోడో యాత్ర'

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (13:27 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడా యాత్ర సాఫీగా సాగిపోతోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం తెలంగాణాలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఇది సోమవారంతో తెంలగాణాలో ముగియనుంది. గత నెల 23వ తేదీన కర్నాటక రాష్ట్రం నుంచి తెలంగాణాలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్ర నవంబరు 7వ తేదీతో తెలంగాణాలో ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. సభ అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. 
 
తెలంగాణాలో మేనూరు ద్దే పాదయాత్ర ముగుస్తుంది. దీంతో టీపీసీసీ కమిటీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుంది. సుమారు లక్ష మందికిపైగా జనాలతో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీకి వీడ్కోలు పలకాలని టీపీసీసీ భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments