Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 వేలకు పైచిలుకు ఓట్లు పొందిన కారును పోలిన గుర్తులు

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (13:01 IST)
మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తేరుకోలేని షాకులు ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులకు ఏకంగా ఐదు వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఈ కారణంగా అధికార తెరాస పార్టీ మెజార్టీ తగ్గింది. 
 
ఈ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తమ ఆధిక్యాన్ని తగ్గించాయని తెరాస నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. రోటీ మేకర్‌ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్‌కు ఏకంగా 2407 ఓట్లు వచ్చాయి. అలాగే, రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ 1847 ఓట్లు సాధించారు. టెలివిజన్ గుర్తుకు 511, కెమెరా గుర్తుకు 502, ఓడ గుర్తుకు 153, చెప్పుల గుర్తుకు 2270 ఓట్లు చొప్పున వచ్చాయి. ఈ గుర్తులకు వచ్చిన ఓట్లన్నీ కారు గుర్తుగా భావించిన వేసిన ఓట్లుగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments