Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (12:31 IST)
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కేంద్రం కల్పించడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి పది శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. పైగా, ఈ నిర్ణయంలో ఎలాంటి వివక్షా లేదని స్పష్టం చేసింది. 
 
ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించగా, ఈ రిజర్వేషన్లను నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం వ్యతిరేకించారు. 
 
కాగా, గత 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కాగా, తుది తీర్పును సోమవారం వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments