Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప ప్రసాదం పంపిణీ.. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (12:20 IST)
ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసిన ప్రముఖ బత్తిని సోదరుల్లో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 84 ఏళ్ల హరినాథ్ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఇది బుధవారం రాత్రి అతని మరణానికి దారితీసింది. 
 
హరినాథ్ గౌడ్ పేరు చేప ప్రసాదం పంపిణీ చేయడం బాగా పాపులర్. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది. ఈ చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చేరకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments