Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప ప్రసాదం పంపిణీ.. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (12:20 IST)
ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసిన ప్రముఖ బత్తిని సోదరుల్లో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 84 ఏళ్ల హరినాథ్ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఇది బుధవారం రాత్రి అతని మరణానికి దారితీసింది. 
 
హరినాథ్ గౌడ్ పేరు చేప ప్రసాదం పంపిణీ చేయడం బాగా పాపులర్. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది. ఈ చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చేరకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments