Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు - రేపు తెలంగాణాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (08:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె తలపెట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం, శుక్రవారాల్లో సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ఫోరం కన్వీనర్ శ్రీరాం, అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.నాగేశ్వర్ తెలిపారు. 
 
ఈ బ్యాంకుల సమ్మె హైదరాబాద్ నగరంలోని కోఠిలో ప్రారంభమవుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతో పాటు.. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొంటారని వారు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్రం కుట్రలు చేస్తుందని దానిని అడ్డుకునేందుకు రెండు రోజుల పాటు దేశ వ్యాప్త సమ్మె చేపట్టినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments