Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాపై కేసు నమోదు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:59 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించిన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వ శర్మపై హైదరాబాద్ నగరంలో కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అస్సాం సీఎంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
రాహుల్ గాంధీ డీఎన్‌ఏను టెస్ట్ చేయాలన్న హిమాంత్ బిశ్వా అహంకారపూరిత వ్యాఖ్యలు మహిళను అవమానపరిచేలా, కించపరిచేలా ఉన్నాయని, అందువల్ల ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సోమవారం చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
పైగా, తన ఫిర్యాదు తర్వాత అస్సాం ముఖ్యమంత్రిపై కేసు పెట్టకపోతే పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి పోలీసులకు తెలిపారు. దీంతో దిగివచ్చిన పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మొత్తం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments