Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సత్తా కేసీఆర్ ఒక్కరికే వుంది: ఎంఐఎం నేత అసదుద్దీన్ పొగడ్తలు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (17:46 IST)
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెరాస, ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసి మాట్లాడారు. రాష్ట్రంలో భాజపాను ఎదుర్కోవాలంటే ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. దక్షిణాదిన గొప్ప భవిష్యత్ వున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
 
కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు అంతులేని గౌరవమనీ, కాంగ్రెస్ పార్టీ, తెదేపా బలహీనమైపోవడం వల్లనే భాజపాకి ఓట్ల శాతం పెరిగిందనీ, ఈ ప్రభావం భవిష్యత్తులో ఏమాత్రం వుండదన్నారు. ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు వుండబోదన్నారు.
 
భాజపా ప్రధాన నాయకులు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ పర్యటించిన ప్రాంతాల్లో భాజపా చిత్తుగా ఓడిందన్నారు. వారి ప్రభావం తెలంగాణలో లేదన్నారు. తమ పార్టీకి ముస్లింలు, హిందువులు అందరూ ఓట్లు వేసారన్నారు. జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటి మేయర్ పదవుల వ్యవహారంపై తెరాస అధినేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments