పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:12 IST)
పంచలోహ విగ్రహాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌కి చెందిన దేవేంద్ర, జాన్, అష్రఫ్, ప్రేమ్ చంద్ గుప్త అనే నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలుసులు అదుపులోనికి తీసుకున్నారు.
 
నాగమణి రాయి, దుర్గామాత విగ్రహాలను కొనుగోలు చేసి పూజ చేస్తే కోట్లు సంపాదిస్తారని ప్రజలను నమ్మించి, ఈ రెండు విగ్రహాలని కోటి రూపాయలకు అమ్మకానికి పెట్టారు.
 
టాస్క్ ఫోర్స్ పోలీసులుకు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడలో అమ్మవారి విగ్రహం తయారు చేయించి హైదరాబాదులో అమ్మకానికి పెట్టారు ఈ ముఠా సభ్యులు. 30 కిలోల అమ్మవారు విగ్రహంతో పాటు నాగమణి రాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments