ఇవాళ మరో ముగ్గురికి కరోనా పాజిటివ్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (22:06 IST)
కరీంనగర్ జిల్లా పరిధిలో కరోనా వైరస్ పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ శశాంక వివరించారు. "ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో జిల్లా నుండి 19 మందిని గుర్తించాం. వీరిలో అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి నెగటివ్, ముగ్గురికి పాజిటివ్, మరో ఐదు మంది ఫలితాలు రావాల్సి ఉంది. 
 
జిల్లాలో ఇంకా ఎవరైనా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వారితో సన్నిహితంగా కలిసి తిరిగిన వారున్నా దయచేసి  అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకపోతే వీరి ద్వారా అనేకమందికి వైరస్ సోకే అవకాశం ఉంది. 
 
జిల్లాలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేయించుకోవాలి" అని కోరారు. కాగా తెలంగాణలో ఈ రోజు 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments