Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవాళ మరో ముగ్గురికి కరోనా పాజిటివ్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (22:06 IST)
కరీంనగర్ జిల్లా పరిధిలో కరోనా వైరస్ పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ శశాంక వివరించారు. "ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో జిల్లా నుండి 19 మందిని గుర్తించాం. వీరిలో అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి నెగటివ్, ముగ్గురికి పాజిటివ్, మరో ఐదు మంది ఫలితాలు రావాల్సి ఉంది. 
 
జిల్లాలో ఇంకా ఎవరైనా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వారితో సన్నిహితంగా కలిసి తిరిగిన వారున్నా దయచేసి  అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకపోతే వీరి ద్వారా అనేకమందికి వైరస్ సోకే అవకాశం ఉంది. 
 
జిల్లాలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేయించుకోవాలి" అని కోరారు. కాగా తెలంగాణలో ఈ రోజు 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments