తెలంగాణాలో మరో మంకీపాక్స్ కేసు గుర్తింపు

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఖమ్మంలో ఈ కేసును గుర్తించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వైద్య వర్గాల మేరకు ఆరముంపుల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉండే గ్రానైట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయన గత మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆ తర్వాత అతని శరీరంపై బొబ్బలు రావడాన్ని వైద్యులు గుర్తించారు. ఆ వెంటనే ఆ వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు రావడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మంకీపాక్స్‌ వైరస్‌గా ప్రాథమికంగా ఓ నిర్థారణకు వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, అతనితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో జిల్లా వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments