Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో పరువు హత్య.. యువకుడిని నలుగురు కత్తులతో..

Webdunia
శనివారం, 21 మే 2022 (08:42 IST)
హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో చోటుచేసుకున్న పరువు హత్య ఘటనను మరిచిపోక ముందే మరో పరువు హత్య నగరంలో చోటుచేసుకుంది.

ఓ యువకుడు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో యువతి కుటుంబీకులు నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే.. బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద నీరజ్‌ పన్వార్‌ అనే యువకుడిని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.  
 
ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments