Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:30 IST)
నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. కోవిడ్19 వ్యాధి నిర్ధారణ నిమిత్తం 97 మంది రక్త నమూనాలు (శాంపుల్) హైదరాబాద్‌కు పంపగా అందులో నుండి 35 శాంపుళ్లకు ఆదివారం ఫలితాలు రాగా అందులో ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మిగతా 34 శాంపిల్స్ నెగటివ్ రావడం జరిగిందని అన్నారు.
 
సోమవారం రోజున ముగ్గురికి (నిర్మల్ పట్టణంలో ఒకరికి, భైంసా పట్టణంలో ఒకరికి, నర్సాపూర్ జి మండలం చాక్ పల్లి  గ్రామానికి చెందిన ఒకరికి) కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 30 మందికి నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయని, ఈరోజు సోమవారం  అదనంగా 43 శాంపిల్స్‌ను హైదరాబాదు పంపడం జరిగిందన్నారు. 
 
జిల్లాలో మొత్తం 140 మంది శాంపిల్స్ హైదరాబాదుకు పంపగా అందులో నుండి ఇప్పటి వరకు 64 శాంపుల్ నెగటివ్ రాగా, నాలుగు పాజిటివ్, ఇంకా 72 శాంపుల్ ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments