Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:30 IST)
నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. కోవిడ్19 వ్యాధి నిర్ధారణ నిమిత్తం 97 మంది రక్త నమూనాలు (శాంపుల్) హైదరాబాద్‌కు పంపగా అందులో నుండి 35 శాంపుళ్లకు ఆదివారం ఫలితాలు రాగా అందులో ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మిగతా 34 శాంపిల్స్ నెగటివ్ రావడం జరిగిందని అన్నారు.
 
సోమవారం రోజున ముగ్గురికి (నిర్మల్ పట్టణంలో ఒకరికి, భైంసా పట్టణంలో ఒకరికి, నర్సాపూర్ జి మండలం చాక్ పల్లి  గ్రామానికి చెందిన ఒకరికి) కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 30 మందికి నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయని, ఈరోజు సోమవారం  అదనంగా 43 శాంపిల్స్‌ను హైదరాబాదు పంపడం జరిగిందన్నారు. 
 
జిల్లాలో మొత్తం 140 మంది శాంపిల్స్ హైదరాబాదుకు పంపగా అందులో నుండి ఇప్పటి వరకు 64 శాంపుల్ నెగటివ్ రాగా, నాలుగు పాజిటివ్, ఇంకా 72 శాంపుల్ ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments