Webdunia - Bharat's app for daily news and videos

Install App

14న తెలంగాణా పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (19:13 IST)
కేంద్రహోం శాఖామంత్రి అమిత్ షా ఈ నెల 14వ తేదీ శనివారం తెలంగాణా రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను శనివారంతో ముగించనున్నారు. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన తెలంగాణాకు వస్తున్నారు. 
 
ఇప్పటికే తొలి విడత యాత్రన పాలమూరులో ముగించగా, ఆ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు రెండో దశ ప్రచార యాత్ర ముగింపు కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతున్నారు. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఇందులో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments