Webdunia - Bharat's app for daily news and videos

Install App

14న తెలంగాణా పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (19:13 IST)
కేంద్రహోం శాఖామంత్రి అమిత్ షా ఈ నెల 14వ తేదీ శనివారం తెలంగాణా రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను శనివారంతో ముగించనున్నారు. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన తెలంగాణాకు వస్తున్నారు. 
 
ఇప్పటికే తొలి విడత యాత్రన పాలమూరులో ముగించగా, ఆ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు రెండో దశ ప్రచార యాత్ర ముగింపు కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతున్నారు. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఇందులో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments