Webdunia - Bharat's app for daily news and videos

Install App

14న తెలంగాణా పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (19:13 IST)
కేంద్రహోం శాఖామంత్రి అమిత్ షా ఈ నెల 14వ తేదీ శనివారం తెలంగాణా రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను శనివారంతో ముగించనున్నారు. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన తెలంగాణాకు వస్తున్నారు. 
 
ఇప్పటికే తొలి విడత యాత్రన పాలమూరులో ముగించగా, ఆ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు రెండో దశ ప్రచార యాత్ర ముగింపు కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతున్నారు. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఇందులో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments