Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు శుభవార్త - 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాలకు నోటిఫికేషన్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:03 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇది శుభవార్త. 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల విభాగం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ విభాగం ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికిగాను ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. 
 
ఇంటర్ పరీక్షల్లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించివుండాలి. ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఇబ్రహీంపట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీలో బీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్లను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ మహిళా సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments