Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు శుభవార్త - 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాలకు నోటిఫికేషన్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:03 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇది శుభవార్త. 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల విభాగం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ విభాగం ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికిగాను ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. 
 
ఇంటర్ పరీక్షల్లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించివుండాలి. ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఇబ్రహీంపట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీలో బీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్లను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ మహిళా సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments