Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌: మార్చి 23 నుంచి ప్రాక్టికల్స్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (15:36 IST)
ఏప్రిల్‌ 21న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో  ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌ను సవరిస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. 
 
తాజాగా సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు ఫస్ట్‌ ఇయర్, ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఇక ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments