Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన గుంటూరు బాలిక మానస

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (21:20 IST)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర్ 1762219763. 
 
ఆకురాతి వరహా కిషోర్, బాలసరస్వతిల కుమార్తె అయిన మానస రాజమండ్రి, కోల్‌కతా, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాద్‌లలోని  కేంద్రీయవిద్యాలయాల్లో పదవ తరగతి వరకు చదివింది. అధిక మార్కులు సాధించిన సందర్భంగా మానస మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఇది సాధ్యమైందని తెలిపింది. శ్రద్ధ, ఏకాగ్రాతతో చదివితే ఏదీ కష్టం కాదని తెలిపింది. వైద్య వృత్తికి సంబంధించిన కోర్సు చేసి, ఆరోగ్య భారత్‌లో భాగస్వామిని కావాలనుకుంటున్నట్లు మానస చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments