Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన గుంటూరు బాలిక మానస

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (21:20 IST)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర్ 1762219763. 
 
ఆకురాతి వరహా కిషోర్, బాలసరస్వతిల కుమార్తె అయిన మానస రాజమండ్రి, కోల్‌కతా, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాద్‌లలోని  కేంద్రీయవిద్యాలయాల్లో పదవ తరగతి వరకు చదివింది. అధిక మార్కులు సాధించిన సందర్భంగా మానస మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఇది సాధ్యమైందని తెలిపింది. శ్రద్ధ, ఏకాగ్రాతతో చదివితే ఏదీ కష్టం కాదని తెలిపింది. వైద్య వృత్తికి సంబంధించిన కోర్సు చేసి, ఆరోగ్య భారత్‌లో భాగస్వామిని కావాలనుకుంటున్నట్లు మానస చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments