Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (18:07 IST)
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాల్చేసింది ఓ భార్య. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా కనుగొన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో గత నెల 26న ఎస్‌కేడీ నగర్‌లో అర్థరాత్రి గుడిసెలో ఉంటున్న ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, గుడిసెలో ఓ వ్యక్తి దహనమైనట్లు కనుగొన్నారు. తొలుత ఇది అగ్ని ప్రమాదం అని భావించారు. 
 
కానీ ఆ తర్వాత పరిసర ప్రాంతంలో ఫిక్స్ చేసిన సీసీ కెమేరా చూసేసరికి ఎవరో గుడిసెకు నిప్పు పెట్టినట్లు రికార్డయ్యింది. అలా నిప్పుపెట్టింది ఓ మహిళగా వారు గుర్తించారు. దీనితో తమదైన శైలిలో మృతుడి భార్య వద్ద విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
 
మృతుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. తన ప్రియుడికి అడ్డు వస్తున్నాడన్న ఆగ్రహంతో భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అర్థరాత్రి భర్త నిద్రపోతున్నవేళ ప్రియుడితో కలిసి పూరింటికి నిప్పు పెట్టేసింది. దీనితో ఆమె భర్త సజీవ దహనమయ్యాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments