Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (18:07 IST)
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాల్చేసింది ఓ భార్య. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా కనుగొన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో గత నెల 26న ఎస్‌కేడీ నగర్‌లో అర్థరాత్రి గుడిసెలో ఉంటున్న ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, గుడిసెలో ఓ వ్యక్తి దహనమైనట్లు కనుగొన్నారు. తొలుత ఇది అగ్ని ప్రమాదం అని భావించారు. 
 
కానీ ఆ తర్వాత పరిసర ప్రాంతంలో ఫిక్స్ చేసిన సీసీ కెమేరా చూసేసరికి ఎవరో గుడిసెకు నిప్పు పెట్టినట్లు రికార్డయ్యింది. అలా నిప్పుపెట్టింది ఓ మహిళగా వారు గుర్తించారు. దీనితో తమదైన శైలిలో మృతుడి భార్య వద్ద విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
 
మృతుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. తన ప్రియుడికి అడ్డు వస్తున్నాడన్న ఆగ్రహంతో భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అర్థరాత్రి భర్త నిద్రపోతున్నవేళ ప్రియుడితో కలిసి పూరింటికి నిప్పు పెట్టేసింది. దీనితో ఆమె భర్త సజీవ దహనమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments