Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎస్ఐ స్కామ్ : దేవికారాణి ఆస్తుల చిట్టా ఇదే...

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (17:49 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కీమ్ ఈఎస్ఐ కుంభకోణం. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు దేవికారాణి. ఆమె ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ స్కామ్ ద్వారా ఆమె రూ.కోట్లకు పడగలెత్తినట్టు తెలుస్తోంది. 
 
ఈమె తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. దేవికారాణి అక్రమాల్లో సహకరించిన ఆమె భర్త గురుమార్తి (రిటైర్డ్ సివిల్ సర్జన్). నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో రూ.34 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గుర్తింపు. వేర్వేరు 23 బ్యాంకుల్లో రూ.కోటి 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 
 
దేవికారాణి ఇంట్లో రూ.25.72 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. అలాగే, దేవికారాణి ఇంట్లో రూ.8.40 లక్షల నగదు, రూ.7 లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశారు. రూ.20 లక్షల ఇన్నోవా కారు, 60 వేల మోటర్ బైక్ సీజ్.. వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు.. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లపై మాటే. పీఎంజే జ్యువెల్లర్స్‌కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments