Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు: 8మంది అరెస్ట్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (19:21 IST)
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత కక్షలతో పక్కా ప్లాన్‌ ప్రకారమే నిందితులు కృష్ణయ్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజైన ఆగష్టు 15వ తేదీన కృష్ణయ్యను దారుణంగా చంపి పారిపోయినట్లు తెలిపారు. 
 
ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసి ఖమ్మం సెషన్స్ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు.  
 
ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి మూడు బైకులు, ఆటో, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments