Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ మాట్లాడుతూ 27 అంతస్తుల భవనంపై నుంచి కిందపడ్డ హైదరాబాద్ యువకుడు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (09:58 IST)
కెనడాలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న హైదరాబాదు యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వనస్థలిపురం ఫేజ్ 4కు చెందిన పాణ్యం అఖిల్ (19) టోరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చి 20న హైదరాబాదు వచ్చాడు.
 
తిరిగి ఈ నెల 5న కెనడా వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారు జామున తను నివాసం ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనిలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ప్రాణాలు కోల్పో యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు వెంటనే అఖిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
కుమారుడి మృతదేహాన్ని హైదరాబాదుకు తెప్పించడానికి సాయం చేయాలని కోరుతూ అఖిల్ తల్లిదండ్రులు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ అఖిల్ మృతదేహాన్ని తీసుకురావడంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడ రాయబార కార్యాలయ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments