Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ మాట్లాడుతూ 27 అంతస్తుల భవనంపై నుంచి కిందపడ్డ హైదరాబాద్ యువకుడు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (09:58 IST)
కెనడాలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న హైదరాబాదు యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వనస్థలిపురం ఫేజ్ 4కు చెందిన పాణ్యం అఖిల్ (19) టోరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చి 20న హైదరాబాదు వచ్చాడు.
 
తిరిగి ఈ నెల 5న కెనడా వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారు జామున తను నివాసం ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనిలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ప్రాణాలు కోల్పో యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు వెంటనే అఖిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
కుమారుడి మృతదేహాన్ని హైదరాబాదుకు తెప్పించడానికి సాయం చేయాలని కోరుతూ అఖిల్ తల్లిదండ్రులు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ అఖిల్ మృతదేహాన్ని తీసుకురావడంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడ రాయబార కార్యాలయ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments