Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ మాట్లాడుతూ 27 అంతస్తుల భవనంపై నుంచి కిందపడ్డ హైదరాబాద్ యువకుడు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (09:58 IST)
కెనడాలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న హైదరాబాదు యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వనస్థలిపురం ఫేజ్ 4కు చెందిన పాణ్యం అఖిల్ (19) టోరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చి 20న హైదరాబాదు వచ్చాడు.
 
తిరిగి ఈ నెల 5న కెనడా వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారు జామున తను నివాసం ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనిలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ప్రాణాలు కోల్పో యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు వెంటనే అఖిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
కుమారుడి మృతదేహాన్ని హైదరాబాదుకు తెప్పించడానికి సాయం చేయాలని కోరుతూ అఖిల్ తల్లిదండ్రులు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ అఖిల్ మృతదేహాన్ని తీసుకురావడంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడ రాయబార కార్యాలయ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments