Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాసిన యువతి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:46 IST)
సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి. పరీక్ష హాల్లోనే సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాస్తున్న విషయం తెలుసుకున్న కోదాడ డిఎస్పి సుదర్శన్ రెడ్డి పరీక్ష హాలుకు వచ్చి ఆమె అంకితభావాన్ని మెచ్చుకున్నారు.
 
ఆమె పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వాలని తోటివారు కోరుకున్నారు. కాగా తన జీవితాశయం పోలీస్ కావాలన్నదేనంటూ ఆ యువతి వెల్లడించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments