Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రం వస్తుంది అర్జెంట్ అన్నాడు, బస్సు ఆపే లోపే దూకేశాడు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:47 IST)
శరీరం విసర్జించేవాటిని అదిమిపెట్టడం వల్ల కొన్నిసార్లు దారుణాలు జరుగుతాయి. అలాంటిదే జరిగింది. తెలంగాణ లోని వికారాబాద్ జిల్లా లోని దౌల్తాబాద్ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాములు బుధవారం సాయంత్రం ముంబై వెళ్లేందుకు బస్సు ఎక్కాడు.
 
ఆ బస్సు అతడు ఎక్కిన చోట నుంచి అరగంట పాటు ప్రయాణించిన తర్వాత తనకు అర్జెంటుగా మూత్రం వస్తోందని, బస్సు ఆపాలని డ్రైవర్ కి అరిచి చెప్పాడు. సర్లే... బస్సు పక్కనే ఆపుతానని అని చెప్పేలోగానే కదిలే బస్సు నుంచి తెరిచి వున్న బస్సు ద్వారం నుంచి బయటకు దూకేశాడు.
 
అలా అతడు బలంగా దూకడంతో అతడి తల నేలను గట్టిగా కొట్టుకుంది. దానితో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments