Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రం వస్తుంది అర్జెంట్ అన్నాడు, బస్సు ఆపే లోపే దూకేశాడు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:47 IST)
శరీరం విసర్జించేవాటిని అదిమిపెట్టడం వల్ల కొన్నిసార్లు దారుణాలు జరుగుతాయి. అలాంటిదే జరిగింది. తెలంగాణ లోని వికారాబాద్ జిల్లా లోని దౌల్తాబాద్ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాములు బుధవారం సాయంత్రం ముంబై వెళ్లేందుకు బస్సు ఎక్కాడు.
 
ఆ బస్సు అతడు ఎక్కిన చోట నుంచి అరగంట పాటు ప్రయాణించిన తర్వాత తనకు అర్జెంటుగా మూత్రం వస్తోందని, బస్సు ఆపాలని డ్రైవర్ కి అరిచి చెప్పాడు. సర్లే... బస్సు పక్కనే ఆపుతానని అని చెప్పేలోగానే కదిలే బస్సు నుంచి తెరిచి వున్న బస్సు ద్వారం నుంచి బయటకు దూకేశాడు.
 
అలా అతడు బలంగా దూకడంతో అతడి తల నేలను గట్టిగా కొట్టుకుంది. దానితో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments