పసుపు తాడు కట్టాడు... ఫేస్ బుక్‌లో పెట్టాడు... ఉరి వేసుకుంది... ఎందుకు?

హైదరాబద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. మైనర్‌ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (10:12 IST)
హైదరాబద్‌లోని మియాపూర్‌లో దారుణం జరిగింది. మైనర్‌ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. 
 
హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్న భవాని.. ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది. వీరికి బంధువయ్యే బాబు అనే యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ చాలా రోజులుగా వేధించేవాడు. ఆమె సున్నితంగా తిరస్కరించేది. 
 
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవానిని బాబు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎంత ప్రతిఘటించినా లాభంలేకపోయింది. మెడలో పసుపు తాడు కట్టేశాడు. ఆ వెంటనే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వాట్సాప్‌లో అందరికీ షేర్‌ చేశాడు. దీనిని తట్టుకోలేకపోయిన భవాని.. ఆత్మహత్య చేసుకుంది. భవాని తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments