Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య రాజస్థాన్‌లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:09 IST)
హైదరాబాద్ లోని రామాంత్ పూర్‌లో ఉన్న న్యాయవాది క్రిష్ణమాచారి రాసలీలల బాగోతాన్ని అతని భార్య బట్టబయలు చేసింది. రామాంతపూర్ లోని ఒక అపార్టుమెంట్లో మరో మహిళతో క్రిష్ణమాచారి ఉండగా భార్య పట్టించింది. 2008 సంవత్సరంలో వింధ్యారాణి, క్రిష్ణమాచారికి వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా రాజస్థాన్‌లో వింధ్యారాణి ఉండడంతో క్రిష్ణమాచారి హైదరాబాద్ లోని తన ఇంటికి సమీపంలో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
బంధువులతో సహా వచ్చిన వింధ్యారాణి తన భర్త రాసలీలలను బయటపెట్టింది. దీంతో వింధ్యారాణి బంధువులు క్రిష్ణమాచారిని నిలదీశారు. అయితే క్రిష్ణమాచారి వారితో వాగ్వాదానికి దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసుకోమంటూ తనకేం భయం లేదన్నాడు క్రిష్ణమాచారి. దీంతో వింధ్యారాణి బంధువులు క్రిష్ణమాచారి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కారులో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments